Vemana Kappa

ఏక్లా చలో రే – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం (పార్ట్

ఈ ధారావాహిక యొక్క మునుపటి వ్యాసంలో , బెంగాలీ హిందువులు అన్ని ఆశలు కోల్పోయినట్లు అనిపించిన సమయంలో బెంగాల్ ముస్లిం లీగ్ ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏకైక హిందూ నాయకుడిగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆవిర్భవించడాన్ని మనం చూశాము. ఈ వ్యాసంలో, హిందూ వ్యతిరేక ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు డాక్టర్ ముఖర్జీ చేసిన ప్రయత్నాలను, దానితోపాటు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొనకపోవడాన్ని మనం పరిశీలిద్దాం. కాంగ్రెస్ మరియు ఇతర […]Read More

ఆరవీడు వీరుడు సోమదేవుడు – హిందువుల స్వాతంత్ర్య పోరాటం

1326 ప్రాంతంలో కంపిలదేవ రాజు పరిపాలిస్తున్న కంపిలి రాజ్యంపై జీహాద్ యుద్ధం చేయడానికి ముహమ్మద్ ఇబ్న్ తుగ్లక్ తన ఇద్దరు తురుష్క ఘాజీలైన మాలిక్ జాద మరియు మజీర్ అబు రజాలను పంపాడు. మాలిక్ జాద గుజరాత్ నుండి తెచ్చుకున్న తన సైన్యాలతో మరియు మజిర్ అబు రజా దేవగిరి నుండి తెచ్చుకున్న తన సైన్యాలతో కంపిలి పై దాడికి దిగారు. కంపిలి దేవరాజు మరియు ఆయన కుమారుడు, తమ సైన్యాధ్యక్షులు హరిహరరాయలు,బుక్కరాయలు మరియు తమ సోదరులు, […]Read More

ప్రోలయ వేమారెడ్డి – హిందువుల స్వాతంత్య్ర సంగ్రామం

ఏం జరిగినా సరే హిందూ ధర్మం తట్టుకుంటుందని, తిరిగి పుంజుకునే శక్తి హిందూ ధర్మానికి ఉందని హిందువులు తరచూ చెబుతుంటారు. కాబట్టి హిందూ ధర్మం మీద ఎన్ని దాడులు జరిగినా పట్టించుకోనవసరం లేదని, ఎవరికి వారు తమ జీవితాలని చక్కదిద్దుకుంటే చాలని, ఏదో ఒక రకంగా, ఏదో ఒక అద్భుతం జరిగి హిందూ మతం తన ఉనికి కాపాడుకుంటుందనే భావన కలుగుతుంది. మరి, పూర్వకాలంలో విదేశీ శక్తులు మన దేశం మీద దాడి చేసి విధ్వంసం సృష్టిస్తూ […]Read More

ప్రాచీన ఆర్మేనియాలో హిందువుల చిరస్మరణీయ పోరాటం

ముందు మాట సాహసవంతుడైన గేట్ కెప్టెన్ హొరాటియస్ అపుడు ఇలా అన్నాడు : “ఈ భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి త్వరగానో లేదా ఆలస్యంగానో మరణం వస్తుంది; ఒక మనిషి భయంకరమైన అసాధ్యాలను ఎదుర్కొని మరణించడం కంటే గొప్ప మరణం ఏముంటుంది, అతని పితృదేవతల అస్థికల కోసం మరియు అతని దేవుళ్ళ దేవాలయాల కోసం, మరియు విశ్రాంతి తీసుకోవడానికి అతన్ని జోకొట్టిన కోమలి అయిన తల్లి కోసం, మరియు అతని బిడ్డకు తన రొమ్ము వద్ద పాలిచ్చే […]Read More

దక్షిణ భారత రక్షకుడు – వేంకటపతి దేవరాయలు

తళ్ళికోట తదనంతర రెండు దశాబ్దాలు  తళ్ళికోట యుద్ధం తరువాతి దశలో విజయనగర రాజ్యం వరుస పరాజయాలతో తన భూభాగాలను కోల్పోతూ దురదృష్ట దశలో పడిందనే అభిప్రాయం చరిత్రకారులలో, ప్రజలలో ఉంది. కేవలం తమ సరిహద్దులను కాపాడుకోవడమో లేక  కోల్పోవటం మాత్రమే జరిగిందని, సాళువ  నరసింహ కాలం నుండి ఆలియ రామరాయ పరిపాలించిన చివరి రోజుల వరకు ఉండిన దూకుడు, వీరత్వం తళ్ళికోట తర్వాత కనపడలేదనే అభిప్రాయం ఉంది. కాని జరిగిన వాస్తవం వేరు. 1565 నుండి 1585 […]Read More

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాటే నెగ్గి ఉంటే?

ప్రస్తుత “రైట్ వింగ్” గుంపులలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పై జరిగే చర్చలు సాధారణంగా జమ్మూ కాశ్మీర్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. జమ్మూ & కాశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను శ్యామ్ ప్రసాద్ వ్యతిరేకించడం, ముందస్తు అనుమతి లేకుండా ఆయన జమ్మూ & కాశ్మీర్ సందర్శించడం (ఆ రోజుల్లో ఆ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి), ఆయన్ని అరెస్టు చేయడం, ఆపైన ఆయన అనుమానాస్పద పరిస్థితులలో మరణించడం – ఇవే ఆయన గురించి జరిగే […]Read More

ఏక్లా చలో రే – డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం (పార్ట్

గత శతాబ్దపు చీకటి క్షణంలో హిందువుల రక్షకుడిగా కీలక పాత్ర పోషించిన శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని వర్ణించడానికి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సుప్రసిద్ధ గీతం ‘ఏక్లా ఛలో రే’ సరిగ్గా సరిపోతుంది. 1938 నుండి తాను మరణించే వరకు హిందూ నాగరికతను, భారతదేశాన్ని రక్షించడానికి ఆయన చేసిన ప్రయాణంలో ఆయన అడుగుల జాడలను ఈ ధారావాహికలో తడిమి చూద్దాం.తన ప్రయత్నాలకు ప్రతిఫలంగా అవమానాలను పొందినా పట్టించుకోకుండా తన పోరాటాన్ని విరమించకుండా అసాధ్యమైన సవాళ్ళకు […]Read More

టిబెట్ సరిహద్దు వివాదంలో మన దేశం ఎందుకు దూకుడుగా వ్యవహరించాలి

మన మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లోపాయికారీ సహకారంతో చైనా చట్టవిరుద్ధంగా టిబెట్‌ను ఆక్రమించినప్పటి నుంచీ భారత్-టిబెట్ సరిహద్దు వివాదాస్పదంగా మారింది.ఈ వివాదం వినాశకరమైన 1962 యుద్ధానికి దారితీసింది. నెహ్రూ ప్రభుత్వం యొక్క గుడ్డి విదేశాంగ విధానం కారణంగా సర్వసన్నద్ధత లేని  భారత సైన్యం ఆ యుద్ధంలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.1962 ఓటమి ఒక భూతంలాగా ఇప్పటికీ మన దేశాన్ని వెంటాడుతూనే ఉంది. మానససరోవరం సరస్సు సమీపంలో ఉన్న భారతీయ భూభాగాలను కోల్పోవడం గురించి ఎవరూ మాట్లాడరు.చివరికి భారత […]Read More

కృష్ణ జన్మభూమి – మనం మరచిన చరిత్ర

రామజన్మభూమి ఉద్యమంలో అత్యంత ప్రజాదరణ పొందిన “ అయోధ్యా సిర్ఫ్ ఝాంకీ హై, కాశీ మధుర బాకి హై” నినాదాన్ని పరిగణనలోకి తీసుకుంటే అయోధ్యలో రామ్ జన్మభూమి నియంత్రణను హిందువులకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తరువాత వచ్చిన మొదటి కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాకతాళీయంగా,అయోధ్యలోని భవ్య రామ్ మందిరానికి చెందిన భూమి పూజకు వారం తరువాత ఈ జన్మాష్టమి వచ్చింది. హిందువులు తమకు చెందిన వాటిని తిరిగి తీసుకోవటానికి చేసిన వీరోచిత […]Read More

రోడ్డు రవాణా కన్నా రైల్వే భారత దేశానికి ఎంతో మిన్న

“రైల్వేలను ఇతర రవాణా వ్యవస్థలతో పోల్చి వాటిని పాత ప్రయాణ సాధనాలుగా ఎన్నడూ భావించకూడదు. రైల్వేలను ఆధునీకరించినప్పుడు అవి రవాణాకు అనివార్యమైన మార్గంగా మారతాయి “ – సోగో షింజి, షింకాన్సేన్(జపనీస్ బుల్లెట్ ట్రైన్) పితామహుడు, 1956 “రైలుతో పోలిస్తే తక్కువ ఖర్చు అయ్యే చోట మాత్రమే రోడ్లు వాడాలి. అవసరమైతే రోడ్డు నిర్మాణానికి ఉద్దేశించిన నిధులను రైల్వేలకు మళ్లించైనా సరే ఆర్థిక రంగాన్ని నడిపించే ప్రధాన సాధనంగా రైల్వేలను భావించి అభివృద్ధి పరచడం తప్పనిసరి” – […]Read More